ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లోనూ వైరోష్యూర్‌-19 కరోనా పరీక్షలు!

ABN, First Publish Date - 2020-07-10T07:38:19+05:30

అత్యంత కచ్చితత్వంతో, వేగంగా కరోనా వైరస్‌ ఉనికిని పసిగట్టే ఆర్‌టీ-పీసీఆర్‌ ఆధారిత పరీక్షల్ని(వైరోష్యూర్‌) భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్లు యూరోఫిన్స్‌ క్లినికల్‌ జెనిటిక్స్‌ సంస్థ ప్రకటించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, జూలై 9: అత్యంత కచ్చితత్వంతో, వేగంగా కరోనా వైరస్‌ ఉనికిని పసిగట్టే ఆర్‌టీ-పీసీఆర్‌ ఆధారిత పరీక్షల్ని(వైరోష్యూర్‌) భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్లు యూరోఫిన్స్‌ క్లినికల్‌ జెనిటిక్స్‌ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు, ఐసీఎంఆర్‌ ఆమోదం లభించాయని తెలిపింది.


బెంగళూరులోని పీన్యాలో ఉన్న తమ శాఖ, కరోనా పరీక్షలకే అంకితం కానుందని స్పష్టం చేసింది. ఈ పరీక్ష ద్వారా వేగంగా కరోనా నిర్ధారణ కావడంతో.. రోగిని రక్షించేందుకు అమూల్యమైన సమయం ఆదా అవుతుందని వివరించింది. మూడు నెలల పాటు, నిపుణులతో, పలు సంస్థలకు చెందిన పరిశోధకుల బృందం తీవ్రంగా శ్రమించి ఈ పరీక్షను రూపొందించినట్లు పేర్కొంది. తమ సంస్థకు ప్రస్తుతం 50 దేశాల్లో 800 పరీక్షాకేంద్రాలు ఉన్నాయని యూరోఫిన్స్‌ వెల్లడించింది.


Updated Date - 2020-07-10T07:38:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising