ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జులై 31 నుంచి పాఠశాలల పునర్ ప్రారంభంపై సీఎం సమీక్ష

ABN, First Publish Date - 2020-06-23T14:35:13+05:30

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జులై 31వతేదీ నుంచి పాఠశాలలు పునర్ ప్రారంభించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులతో సమీక్షించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జులై 31వతేదీ నుంచి పాఠశాలలు పునర్ ప్రారంభించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులతో సమీక్షించారు. కరోనా వైరస్ ప్రబలిన నేపథ్యంలో పాఠశాలలను మూసివేశారు. పాఠశాలలు జులై 31 నుంచి పునర్ ప్రారంభిస్తే, గతంలో వివిధ కారణాల వల్ల 12వతరగతి పరీక్ష రాయలేక పోయిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని సీఎం శివరాజ్ సింగ్ చెప్పారు. కరోనా స్థితిగతులను సమీక్షించిన తర్వాత జులై 31 వతేదీ నుంచి పాఠశాలలను పునర్ ప్రారంభించే విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు.

Updated Date - 2020-06-23T14:35:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising