ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయుష్మాన్‌ భారత్‌ను వేగవంతం చేసేందుకు కొవిడ్‌-19 ఒక అవకాశం : డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌

ABN, First Publish Date - 2020-06-07T08:30:28+05:30

కరోనా మహమ్మారి.. భారత్‌లో ఆరోగ్య బీమా పథకం ‘ఆయుష్మాన్‌ భారత్‌’ను వేగవంతం చేయడానికి ఒక అవకాశంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐక్యరాజ్యసమితి, జూన్‌ 6: కరోనా మహమ్మారి.. భారత్‌లో ఆరోగ్య బీమా పథకం ‘ఆయుష్మాన్‌ భారత్‌’ను వేగవంతం చేయడానికి ఒక అవకాశంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ అంటున్నారు. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘కొవిడ్‌ చాలా దురదృష్టకరమైనది. ఇది ఎన్నో దేశాలకు సవాలుగా మారింది. కానీ మనం ఈ సమయంలో అవకాశాల కోసం కూడా చూడాలి. ఉదాహరణకు భారత్‌ విషయానికి వస్తే.. ప్రధానంగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణపై దృష్టిసారిస్తూ ఆయుష్మాన్‌ భారత్‌ను వేగవంతం చేయడానికి ఒక అవకాశం ఏర్పడుతోంది.’’ అని జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో టెడ్రోస్‌ పేర్కొన్నారు.  

Updated Date - 2020-06-07T08:30:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising