ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవకతవకల సమాచారన్ని ప్రభుత్వం దాస్తోంది : గవర్నర్ ధన్కర్

ABN, First Publish Date - 2020-08-03T17:16:51+05:30

రాజకీయ హింస, ఆంఫాన్ తుఫానులో జరిగిన అవకతవకల సమాచారాన్ని మమత నేతృత్వంలోని ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : రాజకీయ హింస, ఆంఫాన్ తుఫానులో జరిగిన అవకతవకల సమాచారాన్ని మమత నేతృత్వంలోని ప్రభుత్వం దాచేస్తోందని గవర్నర్ జగదీప్ ధన్కర్ ఆరోపించారు. ప్రభుత్వం చట్టాన్ని అమలు చేసే విషయంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. అస్పష్టత మరింత అవినీతికి దారి తీస్తుందని గవర్నర్ ధన్కర్ చురకలంటించారు. అయితే గవర్నర్ వ్యాఖ్యలపై అధికార టీఎంసీ కౌంటర్ ఇచ్చింది. గవర్నర్ తమ పరిధిని తెలుసుకుంటే బాగుంటుందని ఎంపీ కల్యాణ్ బెనర్జీ చురకలంటించారు. రాష్ట్రంలో ఆయన బీజేపీ వ్యక్తిగా, పార్టీ వాయిస్ వినిపించే వ్యక్తిగా వ్యవహరిస్తున్నారని కల్యాణ్ సింగ్ మండిపడ్డారు. 


Updated Date - 2020-08-03T17:16:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising