ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గా మాత విగ్రహాల నిమజ్జనంలో అపశ్రుతి

ABN, First Publish Date - 2020-10-27T11:45:05+05:30

దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకున్న విషాద ఘటన ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పడవ మునిగి నలుగురి మృతి

ముర్షిదాబాద్(పశ్చిమబెంగాల్): దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకున్న విషాద ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ముర్షిదాబాద్ నగరంలో దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా చెరువులో ఓ పడవ నీటిలో మునిగిపోయింది. ఈ పడవలో ఉన్న నలుగురు  మరణించారు. మృతుల్లో సుఖేందు దే(21), పికాన్ పాల్(23), అరిందం బెనర్జీ(20), సోమనాథ్ బెనర్జీలున్నారు. దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. పడవలో ఐదుగురున్నారని, నలుగురి మృతదేహాలు వెలుగుచూశాయని అధికారులు చెప్పారు.పోలీసులు గజఈతగాళ్లతో మృతదేహాలను వెలికితీస్తున్నారు. కోలాహలంగా సాగుతున్న దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో పడవ బోల్తా ఘటనతో ముర్షిదాబాద్ లో విషాదం అలముకుంది. 

Updated Date - 2020-10-27T11:45:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising