ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెట్రో రైళ్లకు అనుమతివ్వాలని పశ్చిమ బెంగాల్ సీఎస్‌కు లేఖ

ABN, First Publish Date - 2020-07-01T00:11:15+05:30

పశ్చిమ బెంగాల్ రాజధాని నగరం కోల్‌కత్తాలో మెట్రో రైళ్లకు పరిమిత సంఖ్యలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్ రాజధాని నగరం కోల్‌కత్తాలో మెట్రో రైళ్లకు పరిమిత సంఖ్యలో అనుమతివ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్ సిన్హా కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లేఖ రాశారు. ఈ మేరకు కేంద్రం సడలింపునివ్వాలని ఆయన లేఖలో కోరారు. జూలై 31 వరకూ కేంద్రం ‘అన్‌లాక్ 2’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘అన్‌లాక్ 2’ మార్గదర్శకాల్లో భాగంగా.. దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లను జూలై 31 వరకూ కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం విదితమే.



Updated Date - 2020-07-01T00:11:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising