ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక స్థానికుల దీర్ఘకాలిక డిమాండ్‌ తీరినట్లే: సీఎం మమత

ABN, First Publish Date - 2020-12-16T02:26:51+05:30

ఇక స్థానికుల దీర్ఘకాలిక డిమాండ్‌ తీరినట్లే: సీఎం మమత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రారంభించారు. కూచ్‌బెహార్‌లోని కొత్తగా నిర్మించిన వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ప్రాంగణాన్ని స్థానిక ప్రజలకు అంకితం చేసినట్లు సీఎం మమతా చెప్పారు. వైద్య కళాశాల స్థానికుల దీర్ఘకాలిక డిమాండ్‌ను తీరుస్తుందని సీఎం అన్నారు.


25 ఎకరాల భూమిలో 2019 ఫిబ్రవరిలో మహారాజా దీపేంద్ర నారాయణ్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ఏర్పాటు పనులు ప్రారంభమైనట్లు బెనర్జీ తెలిపారు. 250 కోట్ల రూపాయల వ్యయంతో టీఎంసీ ప్రభుత్వం నిర్మించిన ఈ కళాశాలలో 100 మంది విద్యార్థులను చేర్చుకోగలరని, వారు వైద్యులుగా మారి రాష్ట్రానికి సేవలు అందిస్తారని ఆమె తెలిపారు.

Updated Date - 2020-12-16T02:26:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising