ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంకా ఆరు నెలలు తప్పదు : సీఎం కీలక ప్రకటన

ABN, First Publish Date - 2020-12-20T20:13:30+05:30

మరో ఆర్నెళ్ల పాటు రాష్ట్రంలోని ప్రజలందరూ విధిగా మాస్కులను ధరించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : మరో ఆరు నెలల పాటు రాష్ట్రంలోని ప్రజలందరూ విధిగా మాస్కులను ధరించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కోరారు. కరోనా దృష్ట్యా రాత్రిపూట కర్ఫ్యూను విధించాలని నిపుణులు సూచించారని, అయితే అందుకు తమ ప్రభుత్వం ఏమాత్రం సుముఖంగా లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి కాస్త అదుపులోనే ఉందని, కానీ... పూర్తిగా అదుపులో లేదన్నారు. ‘‘నివారణ కంటే నిరోధనే ఉత్తమం. మరో ఆరు నెలల పాటు విధిగా మాస్కులు ధరించండం అలవాటు చేసుకుందాం. కోవిడ్ నియమాలను పాటిద్దాం.’’ అని సీఎం ఉద్ధవ్ సూచించారు. 

Updated Date - 2020-12-20T20:13:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising