ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధుర ఇస్కాన్ దేవాలయంలో 22 మందికి కరోనా...దేవాలయానికి సీలు

ABN, First Publish Date - 2020-08-12T17:49:31+05:30

మధుర నగరంలోని ఇస్కాన్ దేవాలయంలో 22 మందికి కరోనా వైరస్ సోకడంతో అధికారులు దేవాలయాన్ని మూసివేశారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధుర (ఉత్తరప్రదేశ్): మధుర నగరంలోని ఇస్కాన్ దేవాలయంలో 22 మందికి కరోనా వైరస్ సోకడంతో అధికారులు దేవాలయాన్ని మూసివేశారు. పశ్చిమబెంగాల్ లో జరిగిన ప్రధాన పూజారి అంత్యక్రియల్లో మధుర ఇస్కాన్ దేవాలయానికి చెందిన 10 మంది పాల్గొన్నారు. దీంతో ముందుగా ఆలయంలో ఇద్దరు పూజారులకు కరోనా సోకింది. దీంతో ఇస్కాన్ దేవాలయ ఆవరణలో నివాసముంటున్న 330 మందికి పరీక్షలు చేయగా వారిలో 22 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని మధుర చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భూదేవ్ సింగ్  చెప్పారు. ఇస్కాన్ దేవాలయంలో ముగ్గురు పూజారులు, నలుగురు బ్రహ్మచారులు, ఇద్దరు సంకీర్తన సభ్యులు, ఐదుగురు ఆలయ పారిశుద్ధ్య సిబ్బందికి కరోనా సోకింది. దీంతో కరోనా బాధితులను హోం ఐసోలేషన్ కు తరలించారు.

Updated Date - 2020-08-12T17:49:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising