ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ కేంద్రంగా వెంటిలేటర్ల తయారీ

ABN, First Publish Date - 2020-04-01T08:22:55+05:30

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చేపడుతున్న చర్యలను కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. నమూనాల సేకరణ, పరీక్షల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మార్చి 31: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చేపడుతున్న చర్యలను కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. నమూనాల సేకరణ, పరీక్షల విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన అధికారులతో చర్చించారు. వెంటిలేటర్లు, టెస్టింగ్‌ కిట్లు, ఇమేజింగ్‌ ఎక్వి్‌పమెంట్‌ను అభివృద్ధి చేసే యూనిట్‌  విశాఖపట్టణం కేంద్రంగా ఏప్రిల్‌ మొదటివారంలో ఉత్పత్తిని ఆరంభించనుందని అధికారులు మంత్రికి వివరించారు. 

Updated Date - 2020-04-01T08:22:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising