ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుష్మాస్వరాజ్‌ను గుర్తుచేసుకున్న వెంకయ్యనాయుడు

ABN, First Publish Date - 2020-08-03T20:45:32+05:30

రక్షాబంధన్‌ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మారాజ్‌ను గుర్తుచేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రక్షాబంధన్‌ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మారాజ్‌ను గుర్తుచేసుకున్నారు. ప్రతి ఏడాదీ రక్షాబంధన్‌ రోజున తన ఇంటికి వచ్చి రాఖీకట్టివేళ్లే సుష్మాస్వరాజ్‌ ఈసారి జ్ఞాపకంగా మిగిలిపోయారని అన్నారు. ‘సోదరీ సుష్మాస్వరాజ్‌జీ....రక్షాబంధన్‌ సందర్భంగా మీరు చాలా గుర్తొస్తున్నారు’ అని వెంకయ్యనాయుడు ట్వీట్‌చేశారు.

Updated Date - 2020-08-03T20:45:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising