ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీతారాములను పూజించి.. రామాయణ పఠనంలో ఉపరాష్ట్రపతి దంపతులు

ABN, First Publish Date - 2020-08-05T18:12:09+05:30

అయోధ్యలో భవ్య రామాలయానికి భూమి పూజ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన నివాసంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అయోధ్యలో భవ్య రామాలయానికి భూమి పూజ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీసమేతంగా సీతారాములకు పూజలు చేశారు. అనంతరం రామాయణాన్ని పఠన ప్రారంభించారు. మరోవైపు అయోధ్యలో రామమందిరానికి ప్రధాని మోదీ భూమిపూజ చేస్తున్నారు. వేదమంత్రాల మధ్య భూమి పూజ వైభవోపేతంగా సాగుతోంది. యూపీ గవర్నర్ ఆనందీబెన్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌, రామజన్మభూమి ట్రస్ట్‌ చైర్మన్‌ గోపాల్‌ దాస్ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2020-08-05T18:12:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising