ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టాలెక్కిన తొలి కిసాన్‌ రైలు

ABN, First Publish Date - 2020-08-08T07:19:41+05:30

దేశంలోని తొలి ‘కిసాన్‌ రైలు’ పట్టాలెక్కింది. నాసిక్‌లోని డియోలాలి నుంచి బిహార్‌లోని దనాపూర్‌కు వెళ్లే తొలి రైలును వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ శుక్రవారం ప్రారంభించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై, ఆగస్టు 7: దేశంలోని తొలి ‘కిసాన్‌ రైలు’ పట్టాలెక్కింది. నాసిక్‌లోని డియోలాలి నుంచి బిహార్‌లోని దనాపూర్‌కు వెళ్లే తొలి రైలును వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ శుక్రవా రం ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పత్తులను.. ముఖ్యంగా త్వరగా పాడైపోయే వాటిని తక్కువ ధరకు రవాణా చేయడమే కిసాన్‌ రైలు ప్రధాన ఉద్దేశమని మంత్రి చెప్పారు. ప్రస్తుతం దీనిని వారానికోసారి నడుపుతారు.  


Updated Date - 2020-08-08T07:19:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising