ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చారిత్రక ఘటనలపై అధ్యయనం: వెంకయ్య

ABN, First Publish Date - 2020-08-13T07:04:49+05:30

చారిత్రక ఘటనలపై విస్తృత అధ్యయనం జరిపి, కీలకాంశాలను ముందుతరాలకు అందించాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి వెంక య్య నాయుడు అభిప్రాయపడ్డారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): చారిత్రక ఘటనలపై విస్తృత అధ్యయనం జరిపి, కీలకాంశాలను ముందుతరాలకు అందించాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి వెంక య్య నాయుడు అభిప్రాయపడ్డారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఐఎన్‌ఏ ట్రస్టు సభ్యుడు కళ్యాణ్‌కుమార్‌ రచించిన ‘నేతాజీ-ఇండియాస్‌ ఇండిపెండెన్స్‌ అండ్‌ బ్రిటిష్‌ అర్కైవ్స్‌’ పుస్తకాన్ని బుధవారం ఆయన ఢిల్లీలో ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల శౌర్య గాథలను పాఠ్యాంశాల్లో చేర్చాలని సూచించారు. 

Updated Date - 2020-08-13T07:04:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising