ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం, ఏడుగురు మృతి

ABN, First Publish Date - 2020-07-06T00:00:13+05:30

లక్నో: ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో ఏడుగురు చనిపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్  మోదీనగర్‌ బఖ్‌కా గ్రామంలోని కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో ఏడుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. అగ్నిప్రమాదంతో పాటు పేలుడు కూడా జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి కర్మాగార భవనం కూలిపోయింది. ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. 




Updated Date - 2020-07-06T00:00:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising