ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీలో రోడ్డు ప్రమాదం 9 మంది మృతి

ABN, First Publish Date - 2020-06-05T18:17:34+05:30

ప్రతాప్‌గఢ్: ఉత్తరప్రదేశ్ ప్రతాప్‌గఢ్‌లోని నవాబ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతాప్‌గఢ్: ఉత్తరప్రదేశ్ ప్రతాప్‌గఢ్‌లోని నవాబ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో, కంటైనర్ ఢీ కొట్టుకున్న ఘటనలో 9 మంది మృతి చనిపోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. గాయపడిన మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు రాజస్థాన్ నుంచి బీహార్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ప్రతాప్‌గఢ్ ఎస్పీ తెలిపారు. ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.  



Updated Date - 2020-06-05T18:17:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising