ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ అధీనంలోకి ప్రైవేటు ఆసుపత్రులు..!

ABN, First Publish Date - 2020-03-24T14:48:25+05:30

కరోనా వైరస్ వ్యాప్తిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 100కు పైగా పడకలు ఉన్న అన్ని ప్రభుత్వ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెహ్రాడూన్: కరోనా వైరస్ వ్యాప్తిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 100కు పైగా పడకలు ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు తమ కంట్రోల్‌లోకి తీసుకుని, వాటిలో 25 శాతం పడకలు కోవిడ్-19 రోగులకు కేటాయించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక అధికార ప్రకటన వెలువడింది. ప్రపచం వ్యాప్తంగా 3,30,000 మంది కరోనా బారిన పడగా, మృతుల సంఖ్య 14,000కు చేరింది.

Updated Date - 2020-03-24T14:48:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising