ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తరాఖండ్‌లో కుంభమేళాకు 3,250 మంది హోంగార్డులు

ABN, First Publish Date - 2020-10-07T13:10:56+05:30

2021వ సంవత్సరంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్ లో జరగనున్న కుంభమేళాకు ఉత్తరాఖండ్ రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం ఉత్తర్వులు

డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్) : 2021వ సంవత్సరంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్ లో జరగనున్న కుంభమేళాకు ఉత్తరాఖండ్ రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.కుంభమేళా సందర్భంగా పనిచేసేందుకు వీలుగా కొత్తగా 3,250 మంది హోంగార్డులను నియమిస్తున్నట్లు ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ చెప్పారు. వచ్చే ఏడాది కుంభమేళా ఏర్పాట్ల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. 

Updated Date - 2020-10-07T13:10:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising