ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా రిపోర్ట్: ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా 500పైగా కేసులు

ABN, First Publish Date - 2020-06-06T01:12:54+05:30

వలస కార్మికులను వారి వారి సొంత రాష్ట్రాలకు తరలించడం ప్రారంభించినప్పటినుంచి పలు రాష్ట్రాల్లో కరోనా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: వలస కార్మికులను వారి వారి సొంత రాష్ట్రాలకు తరలించడం ప్రారంభించినప్పటినుంచి పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా 500కు పైగా కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 502 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 12 మంది మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,733కు చేరింది. 257 మంది మరణించారు ఇప్పటివరకు 5,648 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 3,828 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-06-06T01:12:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising