ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీలో మళ్లీ లాక్ డౌన్ ఉండదు..మంత్రి స్పష్టం

ABN, First Publish Date - 2020-11-26T02:56:13+05:30

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పూర్తిగా నియంత్రణలో ఉందని, మళ్లీ లాక్ డౌన్ ఉండదని, సరిహద్దుల సీలు ఉండదని....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 లక్నో (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పూర్తిగా నియంత్రణలో ఉందని, మళ్లీ లాక్ డౌన్ ఉండదని, సరిహద్దుల సీలు ఉండదని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి జయప్రతాప్ సింగ్ స్పష్టం చేశారు. యూపీలో 5,33,355 మందికి కరోనా సోకగా 29 మంది మరణించారని మంత్రి చెప్పారు. కరోనా కట్టడి కోసం యూపీ ఆరోగ్యశాఖ వాలంటీర్లతో కలిసి పనిచేసిందని మంత్రి చెప్పారు. నోయిడా వద్ద ఢిల్లీ సరిహద్దును మూసివేయమని మంత్రి స్పష్టం చేశారు. లక్నోలో 325 కరోనా కేసులు, మీరట్ లో 242, గౌతమ్ బుద్ధనగర్లో 223, ఘజియాబాద్ లో 179 కరోనా కేసులు నమోదైనాయని మంత్రి చెప్పారు. యూపీలో కరోనా ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని మంత్రి జయప్రతాప్ సింగ్ వివరించారు.

Updated Date - 2020-11-26T02:56:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising