ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర మంత్రి శ్రీపాద్‌ నాయక్‌కు కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2020-08-13T00:55:10+05:30

కేంద్ర మంత్రి శ్రీపాద్‌ నాయక్‌కు కరోనా పాజిటివ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయనే ప్రకటించారు. ఉత్తర గోవా నుంచి ఎంపీగా గెలిచిన ఆయన ప్రస్తుతం కోవిడ్-19 చికిత్స పొందుతున్నట్లు ప్రకటించారు. అయితే తనకు కరోనా వైరస్‌కు సంబంధించి ఎలాంటి లక్షణాలు లేవని కానీ పరీక్షలో పాజిటివ్ అని తేలిందని చెప్పుకొచ్చారు.


‘‘ఈరోజు కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నాను. అందులో నాకు కరోనా వైరస్ సోకినట్లు తేలింది. అయితే నాకు కోవిడ్-19 లక్షణాలు ఏవీ లేవు. ప్రస్తుతం మా ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నాను. నాతో కొద్ది రోజులుగా సన్నిహితంగా ఉన్నవారు వెంటనే కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. అలాగే కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నాను’’ అని శ్రీపాద్ పేర్కొన్నారు.

Updated Date - 2020-08-13T00:55:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising