ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర మంత్రి ఎస్.జైశంకర్ కు మాతృ వియోగం

ABN, First Publish Date - 2020-09-20T16:19:00+05:30

కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి సులోచన సుబ్రహ్మణ్యం శనివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి సులోచన సుబ్రహ్మణ్యం శనివారం అర్ధరాత్రి కన్ను మూశారు. ఈ విషయాన్ని జైశంకర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘‘మా అమ్మ సులోచన సుబ్రహ్మణ్యం కన్ను మూశారన్న విషయాన్ని తీవ్ర బాధతో ప్రకటిస్తున్నా. ఆమె అనారోగ్యంగా ఉన్న సమయంలో మద్దతు ఇచ్చిన వారందరికీ మా కుటుంబం పక్షాన కృతజ్ఞతలు ప్రకటిస్తున్నాం’’ అని జైశంకర్ ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-09-20T16:19:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising