ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్‌కు కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2020-08-13T00:28:56+05:30

కేంద్ర ఆయుశ్ మంత్రి శ్రీపాద యశోనాయక్‌కు బుధవారం కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కేంద్ర ఆయుశ్ మంత్రి శ్రీపాద యశోనాయక్‌కు బుధవారం కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘‘ఈ రోజు నేను కరోనా పరీక్షలు నిర్వహించుకున్నా. అందులో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నా. నాతో వివిధ కార్యక్రమాల్లో భాగంగా టచ్‌లోకి వచ్చిన వారందరూ కరోనా పరీక్షలు నిర్వహించుకోండి. తగు జాగ్రత్తలు తీసుకోండి’’ అని యశో నాయక్ సూచించారు. 


Updated Date - 2020-08-13T00:28:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising