ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సామ్నా’ చీఫ్‌ ఎడిటర్‌గా ఉద్ధవ్‌ భార్య

ABN, First Publish Date - 2020-03-02T08:09:30+05:30

శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ ప్రధాన సంపాదకురాలిగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మార్చి 1: శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ ప్రధాన సంపాదకురాలిగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే నియమితులయ్యారు. ఉద్ధవ్‌ సీఎం అయిన నాటి నుంచి సామ్నా బాధ్యతలు నిర్వహిస్తున్న సంజయ్‌ రౌత్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌గా కొనసాగుతారని ఆదివారం సంచికలో ప్రకటించారు. అయితే, సంజయ్‌ను చీఫ్‌ ఎడిటర్‌గా ఎందుకు నియమించలేదంటూ ఆయన అభిమానులు ట్విటర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. శివసేనకు కాకుండా ఠాక్రే కుటుంబ మౌత్‌పీ్‌సగా ‘సామ్నా’ మారిందని మరికొందరు విమర్శిస్తున్నారు.

Updated Date - 2020-03-02T08:09:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising