ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు లారీలు ఢీకొని ఇద్దరు డ్రైవర్ల మృతి

ABN, First Publish Date - 2020-08-14T11:22:27+05:30

జాతీయరహదారిపై లోడ్‌తో వస్తున్న రెండు లారీలు ఢీకొన్న ప్రమాద ఘటనలో ఇద్దరు డ్రైవర్లు అక్కడి మరణించిన ఘటన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నలుగురికి తీవ్ర గాయాలు

భోపాల్ (మధ్యప్రదేశ్): జాతీయరహదారిపై లోడ్‌తో వస్తున్న రెండు లారీలు ఢీకొన్న ప్రమాద ఘటనలో ఇద్దరు డ్రైవర్లు అక్కడి మరణించిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్-నాగపూర్ జాతీయ రహదారిపై జరిగింది. బియ్యం, బత్తాయిల లోడ్ లతో వస్తున్న రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడం వల్ల మంటలు చెలరేగాయి. ఈ  ప్రమాద ఘటనలో రెండు లారీల డ్రైవర్లు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని మధ్యప్రదేశ్ పోలీసులు చెప్పారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసు అధికాి నీలేష్ పర్టేటీ చెప్పారు.

Updated Date - 2020-08-14T11:22:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising