ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌పై గూఢచర్యం.. పాక్‌ అధికారుల పట్టివేత

ABN, First Publish Date - 2020-06-01T07:38:46+05:30

న్యూఢిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌ కార్యాలయంలో పనిచేసే ఇద్దరు అధికారులు భారత్‌పై గూఢచర్యానికి పాల్పడుతుండగా.. నిఘావర్గాలు ఆదివారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. ఆ ఇద్దరిని ఆబిద్‌ హుస్సేన్‌, తాహిర్‌ ఖాన్‌గా గుర్తించారు. వారిద్దరూ పాక్‌ హైకమిషన్‌లో వీసా అసిస్టెంట్లుగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మే 31: న్యూఢిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌ కార్యాలయంలో పనిచేసే ఇద్దరు అధికారులు భారత్‌పై గూఢచర్యానికి పాల్పడుతుండగా.. నిఘావర్గాలు ఆదివారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. ఆ ఇద్దరిని ఆబిద్‌ హుస్సేన్‌, తాహిర్‌ ఖాన్‌గా గుర్తించారు. వారిద్దరూ పాక్‌ హైకమిషన్‌లో వీసా అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. ఈ ఘటనతో వారిద్దరినీ పర్సోనా-నాన్‌ గ్రాటా (ఆహ్వానం లేని వ్యక్తులు)గా ప్రకటించారు. అంటే.. వారికి ఇకపై భారత్‌లోకి వచ్చేందుకు అనుమతి ఉండదు. ఆ ఇద్దరినీ సోమవారం పాక్‌కు తిప్పిపంపే అవకాశాలున్నాయి. 


Updated Date - 2020-06-01T07:38:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising