ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారీలో పేలుడు..ఇద్దరు వలస కార్మికుల మృతి

ABN, First Publish Date - 2020-09-21T15:11:23+05:30

ఓ క్వారీలో సోమవారం తెల్లవారుజామున జరిగిన పేలుడులో ఇద్దరు వలస కార్మికులు మరణించిన విషాద ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్నాకుళం (కేరళ): ఓ క్వారీలో సోమవారం తెల్లవారుజామున జరిగిన పేలుడులో ఇద్దరు వలస కార్మికులు మరణించిన విషాద ఘటన కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లా మలయత్తూరు క్వారీలో జరిగింది. మలయత్తూరు క్వారీలో రాళ్లు పగలగొట్టేందుకు వీలుగా పేలుళ్లు జరిపేందుకు ఓ భవనంలో మందుగుండు సామాగ్రిని నిల్వ చేశారు. మందుగుండు సామాగ్రి సోమవారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు పేలడంతో ఇద్దరు వలసకార్మికులు మరణించారు. 


తమిళనాడు రాష్ట్రానికి చెందిన వలసకార్మికుడు పెరియణ్ణన్, కర్ణాటకకు చెందిన మరో కార్మికుడు డీ నాగలు మరణించారు. ఈ పేలుడుకు కారణాలపై ఎర్నాకుళం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వలసకార్మికుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2020-09-21T15:11:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising