ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు దొంగల అరెస్ట్.. 13.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం

ABN, First Publish Date - 2020-09-27T23:03:12+05:30

ఇద్దరు దొంగల అరెస్ట్.. 13.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: వరస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో రెండు చోట్ల చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ. 13.5 లక్షల విలువైన బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


42 ఏళ్ల వయసున్న ఇద్దరు దొంగలను బెంగళూరులోని బైదరహల్లి పోలీసులు పట్టుకున్నారు. దొంగల నుంచి రూ. 13.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ లాక్ చేసిన ఇళ్లను దోచుకునేవారని, దొంగిలించబడిన ఆభరణాలను బ్రోకర్లకు అమ్ముతారని పోలీసులు చెప్పారు. వారి అరెస్టుతో బెంగళూరులో నమోదైన ఐదు దోపిడీ కేసులను పోలీసులు పరిష్కరించారు.

Updated Date - 2020-09-27T23:03:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising