ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు బీఎస్ఎఫ్ సిబ్బందిని కాల్చిచంపిన కానిస్టేబుల్

ABN, First Publish Date - 2020-08-04T21:27:41+05:30

ఒకే యూనిట్‌కు చెందిన ఇద్దరు బీఎస్ఎఫ్ సిబ్బందిపై బుధవారం తెల్లవారుజామున ఒక కానిస్టేబుల్ కాల్పులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయ్‌గంజ్: ఒకే యూనిట్‌కు చెందిన ఇద్దరు బీఎస్ఎఫ్ సిబ్బందిపై బుధవారం తెల్లవారుజామున ఒక కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు బీఎస్‌ఎఫ్ సిబ్బంది మృతిచెందారు.  బెంగాల్‌లోని నార్త్ దినజ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.


పోలీసుల కథనం ప్రకారం, మాల్డాఖండ్‌‌కు చెందిన బీఎస్ఎఫ్ 146వ బెటాలియన్ కానిస్టేబుల్ ఉత్తమ్ సూత్రధార్ తన బెటాలియన్‌కే చెందిన ఇన్‌స్పెక్టర్ మహిందర్ సింగ్ భట్టి, కానిస్టేబుల్ అనుజ్ కుమార్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో భట్టి, కుమార్‌లు అక్కడికక్కడే మృతి చెందినట్టు రాయ్‌గంజ్ పోలీస్ సూపరింటెండెండ్ తెలిపారు. కాల్పుల అనంతరం తన కమాండర్ ముందు ఉత్తమ్ సూత్రధార్ లొంగిపోయాడని, రాయ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు అతనిని తరలించి తదుపరి విచారణ జరుపుతున్నట్టు ఆయన చెప్పారు.

Updated Date - 2020-08-04T21:27:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising