ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీహార్ గవర్నరు హౌస్‌లో 20మంది ఉద్యోగులకు కరోనా

ABN, First Publish Date - 2020-07-16T14:57:20+05:30

బీహార్ రాష్ట్ర గవర్నరు ఫాగు చౌహాన్ హౌస్‌లో పనిచేస్తున్న 20 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్నా (బీహార్): బీహార్ రాష్ట్ర గవర్నరు ఫాగు చౌహాన్ హౌస్‌లో పనిచేస్తున్న 20 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది. బీహార్ రాష్ట్ర గవర్నరు హౌస్ లో 20 మంది ఉద్యోగులకు కరోనా సోకిందని బీహార్ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. అంతకు ముందు బీజేపీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు బెట్టయ్య, ఎంపీ సంజయ్ జైస్వాల్, ఎంపీ భార్య, తల్లికి  కరోనా వైరస్ సోకింది. వీరితోపాటు పలువురు బీజేపీ నాయకులకు కరోనా పాజిటివ్ అని తేలింది. బీహార్ రాష్ట్రంలో 19,284 కరోనా కేసులు నమోదైనాయి. 

Updated Date - 2020-07-16T14:57:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising