ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాలో చెరువులోకి దూసుకు పోయిన బస్సు..21 మంది మ‌ృతి

ABN, First Publish Date - 2020-07-08T12:34:19+05:30

వేగంగా వస్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ చెరువులోకి దూసుకుపోవడంతో 21 మంది ప్రయాణికులు మరణించిన దుర్ఘటన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్ (చైనా): వేగంగా వస్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ చెరువులోకి దూసుకుపోవడంతో 21 మంది ప్రయాణికులు మరణించిన దుర్ఘటన చైనా దేశంలోని గూయిజ్‌హౌ ప్రావిన్సులో జరిగింది. ఓ ప్రయాణికుల బస్సు ప్రమాదవశాత్తూ రెయిలింగ్ ను ఢీకొని గూయిజ్‌హౌ ప్రావిన్సులోని అన్షున్ నగరంలోని హోంగ్ షాన్ చెరువులోకి దూసుకుపోయింది. చెరువునీటిలో బస్సు పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 21 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. చెరువులో పడిపోయిన బస్సును బయటకు వెలికితీసేందుకు యత్నిస్తున్నారు. బస్సులో ప్రయాణిస్తూ కొందరు ప్రయాణికులు గల్లంతవడంతో వారికోసం చెరువులో గాలిస్తున్నారు. 

Updated Date - 2020-07-08T12:34:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising