ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

20 మంది మెట్రోరైలు ఉద్యోగులకు కరోనా వైరస్

ABN, First Publish Date - 2020-06-05T14:18:38+05:30

ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్‌లో పనిచేస్తున్న 20 మంది ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్‌లో పనిచేస్తున్న 20 మంది ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. ఢిల్లీతోపాటు పరిసర నగరాల్లో నివశిస్తున్న మెట్రోరైలు ఉద్యోగులు కరోనా బారినపడ్డారని ఢిల్లీ మెట్రోరైలు అధికారులు చెప్పారు. దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో తాము దీనిపై పోరాడుతున్నామని ఢిల్లీ మెట్రోరైలు అధికారులు చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాక అన్ని రకాల ముందుజాగ్రత్తలు తీసుకొని మెట్రోరైలు సర్వీసులు నడిపేందుకు తాము సిద్ధమని మెట్రో అధికారులు చెప్పారు. ఢిల్లీ మెట్రోరైలు మస్కట్, మాస్క్, గ్లోవ్స్ ధరించిన బాలిక పోస్టరును అధికారులు ట్వీట్ చేశారు. మెట్రోరైలు కార్యాలయాలు, రైల్వేస్టేషన్లను శానిటైజ్ చేయించి కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మెట్రోరైలు అధికారులు వివరించారు.

Updated Date - 2020-06-05T14:18:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising