ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాత్ముడికి నివాళుల అనంతరం విజిటర్స్ బుక్‌లో ట్రంప్ ఏం రాశారంటే...

ABN, First Publish Date - 2020-02-25T17:35:24+05:30

రెండో రోజు పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీసమేతంగా రాజ్‌ఘాట్‌లోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రెండో రోజు పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీసమేతంగా రాజ్‌ఘాట్‌లోని మహాత్మ గాంధీ స్మారక స్థలాన్ని సందర్శించారు. బాపూ సమాధి వద్ద పుష్పగుచ్చం సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజిటర్స్ బుక్‌లో ట్రంప్ ఓ సందేశాన్ని రాశారు. మహాత్ముడి ఆకాంక్షల మేరకు నిర్మితమైన సార్వభౌమ, అద్భుతమైన భారత్‌కు అమెరికా ప్రజలు అండగా ఉంటారని, ఇది తనకు దక్కిన అరుదైన గౌరవమని ట్రంప్ విజిటర్స్ బుక్‌లో రాశారు.

Updated Date - 2020-02-25T17:35:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising