ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏం జనాలు.. ఏం ఆతిథ్యం..!: ట్రంప్‌

ABN, First Publish Date - 2020-03-02T08:16:25+05:30

‘‘ఏం జనాలు.. ఏం ఆతిథ్యం.. భారతీయులు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశారు. వారి ఆతిథ్యానికి పరవశించిపోయాను’’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన భారత పర్యటనపై అమితానందం ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, మార్చి 1: ‘‘ఏం జనాలు.. ఏం ఆతిథ్యం.. భారతీయులు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశారు. వారి ఆతిథ్యానికి పరవశించిపోయాను’’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన భారత పర్యటనపై అమితానందం వ్యక్తం చేశారు. సౌత్‌ కరోలినాలో ర్యాలీని ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్‌.. భారత ప్రధాని మోదీని కొనియాడకుండా ఉండలేనన్నారు. అహ్మదాబాద్‌లోని మొతేరా మైదానంలో జరిగిన ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో తనకు లభించిన స్వాగతం నభూతో.. అన్న విధంగా సాగిందని, లక్షన్న ర మంది తనకు స్వాగతం పలికిన తీరు అబ్బురపరిచిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని గొప్ప వ్యక్తిగా పేర్కొన్న ట్రంప్‌ ఆయనతో వేదిక పంచుకోవడం చిరస్మరణీయమని, భారతీయులు ఆయనను అమితంగా ప్రేమిస్తారని అన్నారు. గత నెల 24, 25 తేదీల్లో భారత్‌లో కుటుంబ సమేతంగా పర్యటించిన ట్రంప్‌.. ఆ పర్యటన తన మనసులో చెరగని ముద్ర వేసిందని అమెరికన్లకు వివరించారు.

Updated Date - 2020-03-02T08:16:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising