ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

120 కి.మీ వేగంతో రైలు ట్రయన్‌ రన్‌

ABN, First Publish Date - 2020-08-01T15:10:37+05:30

120 కి.మీ వేగంతో రైలు ట్రయన్‌ రన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడులోని పొల్లాచ్చి రైలు మార్గంలో రెండోసారి 120 కి.మీ వేగంతో రైల్‌ ట్రయల్‌ రన్‌ జరిగింది. కోయంబత్తూర్‌ నుంచి ఉదయం 8 గంటలకు బయల్దేరిన రైలు పోతనూరు-కినత్తుకడవు మధ్య 120 కి.మీ వేగం తగ్గకుండా నడిపి, రైలుపట్టాల ప్రకంపనలు  అందులో ప్రయాణించిన ఇంజనీర్లు పరిశీలించారు. అనంతరం పొల్లాచ్చి నుంచి పాలక్కాడు మార్గంలో కూడా ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. పొల్లాచ్చి-పాలక్కాడు, పోతనూరు- కినత్తుకడవు మార్గాల్లో రెండు సార్లు చేపట్టిన ట్రయల్‌ రన్‌ విజయవంతమైనట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-08-01T15:10:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising