ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దక్షిణాదిలోని ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా కలవరం

ABN, First Publish Date - 2020-06-04T01:09:32+05:30

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తమిళనాడులో బుధవారం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/బెంగళూరు: తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తమిళనాడులో బుధవారం కొత్తగా 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో.. తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25000 మార్క్‌ను దాటింది. తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25,872కు చేరింది. బుధవారం ఒక్కరోజే కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో 11 మంది చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తమిళనాడులో కరోనా మరణాల సంఖ్య 208కి చేరింది.


కర్ణాటకలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 267 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కర్ణాటక వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. కర్ణాటకలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4063కు చేరింది.

Updated Date - 2020-06-04T01:09:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising