ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్రలో కరోనాతో ముగ్గురు పోలీసుల మృతి

ABN, First Publish Date - 2020-08-13T17:46:30+05:30

మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో కరోనాతో మరో ముగ్గురు పోలీసులు మరణించారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై (మహారాష్ట్ర): మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో కరోనాతో మరో ముగ్గురు పోలీసులు మరణించారు. మహారాష్ట్ర పోలీసు శాఖలో గత 24గంటల్లో 381 మందికి కరోనా సోకగా వారిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీంతో మహారాష్ట్ర పోలీసుశాఖలో మృతుల సంఖ్య 124కు పెరిగింది. మొత్తం 11,773 మందికి కరోనా సోకగా వారిలో 9,416 మంది పోలీసులు కోలుకున్నారు. దేశంలోనే మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్కరోజే 66,999 కరోనా కేసులు వెలుగుచూశాయి.

Updated Date - 2020-08-13T17:46:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising