ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్రలో 1,007 మంది పోలీసులకు కరోనా, ఎస్ఐ మృతి

ABN, First Publish Date - 2020-05-13T15:00:24+05:30

దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలో కరోనా వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై (మహారాష్ట్ర): దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలో కరోనా వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో విధి నిర్వహణలో ఉన్న 1,007 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకడంతో వారిని ఆసుపత్రులకు తరలించి క్వారంటైన్ చేశారు. 106 మంది పోలీసు అధికారులతో పాటు 901 మంది పోలీసుకానిస్టేబుళ్లకు కరోనా వైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. ఒక్క ముంబై నగరంలోనే 394 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకిందని తేలింది. బుధవారం కరోనా వైరస్ సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసు సబ్ ఇన్‌స్పెక్టరు మరణించారు.

Updated Date - 2020-05-13T15:00:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising