ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్తు చట్టంతో తెలంగాణ రైతులకు నష్టం లేదు

ABN, First Publish Date - 2020-09-23T06:48:13+05:30

విద్యుత్తు చట్టంలో సవరణల వల్ల తెలంగాణ రైతులు, గృహ వినియోగదారులపై ప్రతికూల ప్రభావం ఉండదని కేంద్ర విద్యుత్తు శాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు చట్టంలో సవరణల వల్ల తెలంగాణ రైతులు, గృహ వినియోగదారులపై ప్రతికూల ప్రభావం ఉండదని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ స్పష్టం చేశారు.

లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వర రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి మంగళవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

ప్రతిపాదిత సవరణ వల్ల విద్యుత్తు రంగంలో సుస్థిరత పెరుగుతుందని, రైతులతో సహా విద్యుత్తు వినియోగదారులకు సహేతుకమైన ధరలకు నాణ్యమైన విద్యుత్తు అందుతుందని స్పష్టం చేశారు.

Updated Date - 2020-09-23T06:48:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising