ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు ఇంకా పరిశోధనలోనే

ABN, First Publish Date - 2020-09-23T07:16:06+05:30

తెలుగు సినీ పరిశ్రమలో మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసు ఇంకా పరిశోధనలోనే ఉంది. ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): తెలుగు సినీ పరిశ్రమలో మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసు ఇంకా పరిశోధనలోనే ఉంది. ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎఫ్‌జీజీ) కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) కింద చేసిన దరఖాస్తుకు సమాధానం గా రాష్ట్ర ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ ఈ విషయం తెలిపింది.

2017 జూన్‌లో ఎక్సైజ్‌ అధికారులు రాష్ట్రంలో డ్రగ్స్‌ దందా ను బయటపెట్టి.. అప్పటి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ నేతృత్వంలో కేసును పరిశోధించిన విషయం తెలిసిందే. డ్రగ్స్‌ సరఫరాదారు కెల్వి న్‌ మస్కరెన్హా్‌సను అరెస్టు చేసి అతని కాల్‌డేటా ఆధారంగా శోధించగా పలువురు సినీ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి.

Updated Date - 2020-09-23T07:16:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising