ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణతంత్ర దినోత్సవ అతిథిగా బ్రిటన్‌ ప్రధాని

ABN, First Publish Date - 2020-12-03T08:18:25+05:30

భారత గణతంత్ర దినోత్సవానికి (2021 జనవరి 26) ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను భారత్‌ ఆహ్వానించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, డిసెంబరు 2: భారత గణతంత్ర దినోత్సవానికి (2021 జనవరి 26) ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను భారత్‌ ఆహ్వానించింది. నవంబరు 27న జాన్సన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ ద్వారా జరిపిన సంభాషణలో భాగంగా ఆయనను గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరారు. 

Updated Date - 2020-12-03T08:18:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising