ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్ ధరించలేదని వ్యక్తిని చితకబాదిన పోలీసులు.. వీడియో వైరల్

ABN, First Publish Date - 2020-06-05T20:34:45+05:30

మాస్క్ ధరించలేదని రాజస్థాన్‌లోని ఓ వ్యక్తిని పోలీసులు శుక్రవారం చితకబాదారు. జోధ్‌పూర్ లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మాస్క్ ధరించలేదని రాజస్థాన్‌లోని ఓ వ్యక్తిని పోలీసులు శుక్రవారం చితకబాదారు. జోధ్‌పూర్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. నిందితుడి చేతులను వెనక్కి విరిచి, పోలీసులు తమ కాళ్లతో ఆయనపై ప్రతాపం చూపారు. ఈ దృశ్యం మొత్తం కూడా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే పోలీసుల కథనం మరోలా ఉంది. మాస్క్ ఎందుకు ధరించలేదని తాము ప్రశ్నించామని, ఆ వ్యక్తే తమపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. అందుకే తాము అలా ప్రవర్తించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-06-05T20:34:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising