ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం

ABN, First Publish Date - 2020-03-25T22:11:32+05:30

కరోనా వైరస్‌ను కట్టడి చేసే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను కట్టడి చేసే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి జరగాల్సి ఉన్న మొదటి దశ జనాభా లెక్కింపును వాయిదా వేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఎన్‌పీఆర్‌ను కూడా వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది.


అంతేకాదు.. జనాభా లెక్కలను నిరవధికంగా వాయిదా వేసినట్లు కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రజలంతా 21 రోజులు లాక్‌డౌన్ పాటించాలని దేశ ప్రధాని మోదీ ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Updated Date - 2020-03-25T22:11:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising