ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పది లక్షల విరాళాన్ని ప్రకటించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబం

ABN, First Publish Date - 2020-08-06T00:07:26+05:30

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబం బుధవారం పది లక్షల విరాళాన్ని ప్రకటించింది. కరోనాపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబం బుధవారం పది లక్షల విరాళాన్ని ప్రకటించింది. కరోనాపై పోరాడటానికి పీఎం కేర్స్ నిధికి 5 లక్షలు, అయోధ్య రామ మందిర నిర్మాణానికి 5 లక్షలను ప్రకటించింది. ఈ మొత్తాన్ని చెక్కుల రూపంలో ఆయన సతీమణి ఉషమ్మ పంపించారు. ఈ విషయంలో ఆయన భార్య ఉషమ్మ కొడుకు, కూతురు, అల్లుడు ఇతరత్రా కుటుంబ సభ్యులతో చర్చించే విషయమై పూర్తిగా చొరవ తీసుకున్నారు. ఈ పది లక్షల్లో కరోనాపై పోరాడటానికి పీఎం కేర్స్ నిధికి 5 లక్షలు, అయోధ్య రామ మందిర నిర్మాణానికి 5 లక్షల చెక్కును వారు పంపించారు. 

Updated Date - 2020-08-06T00:07:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising