ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కశ్మీర్‌లో బీజేపీ నేత బారిపై ఉగ్రవాదుల కాల్పులు

ABN, First Publish Date - 2020-07-09T07:46:12+05:30

కశ్మీర్‌లోని బండీపొరా జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు షేక్‌ వసీం బారితో పాటు ఆయన తండ్రి బషీర్‌ అహ్మద్‌, సోదరుడు ఉమర్‌లపై ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు దుండగులు బుధవా రం కాల్పులకు తెగబడ్డారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్ము/శ్రీనగర్‌, జూలై 8: కశ్మీర్‌లోని బండీపొరా జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు షేక్‌ వసీం బారితో  పాటు ఆయన తండ్రి బషీర్‌ అహ్మద్‌, సోదరుడు ఉమర్‌లపై ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు దుండగులు బుధవా రం కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో వారు ముగ్గురూ మృతి చెందారు. దీనికి సంబంధించి బారి రక్షణ సిబ్బంది ఎనిమిది మందిని పోలీసులు అరె స్టు చేశారు. కాగా, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌ కాల్పుల్లో.. పూంఛ్‌ జిల్లాలో ఒక వృద్ధురాలు(65) చనిపోగా మరో మహిళకు గాయాలయ్యాయి.  


Updated Date - 2020-07-09T07:46:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising