ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం

ABN, First Publish Date - 2020-05-18T07:55:22+05:30

కశ్మీర్‌లోని డొడా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌ ఉగ్రసంస్థ హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌కి చావుదెబ్బ తగిలింది. ఆ సంస్థ కీలక ఉగ్రవాది, ఆర్‌ఎ్‌సఎస్‌ నేత హత్యలో ముఖ్య నిందితుడు తాహిర్‌ అహ్మద్‌ భట్‌ను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డొడా, మే 17: కశ్మీర్‌లోని డొడా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌ ఉగ్రసంస్థ హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌కి చావుదెబ్బ తగిలింది. ఆ సంస్థ కీలక ఉగ్రవాది, ఆర్‌ఎ్‌సఎస్‌ నేత హత్యలో ముఖ్య నిందితుడు తాహిర్‌ అహ్మద్‌ భట్‌ను భారత సైన్యం మట్టుబెట్టింది. స్థానిక గుండానా ప్రాంతంలోని పొస్తా-పొత్రా గ్రామంలో ఇద్దరు ఉగ్రవాదులు నక్కారన్న సమాచారంతో భద్రతాదళాలు ఆదివారం ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. అప్పుడు ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక జవాను అమరుడయ్యాడని అధికారు లు తెలిపారు. మూడేళ్లుగా డొడా జిల్లాలో తాహిర్‌ ఉగ్రకార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని, అతడి కోసం చాలాకాలంగా గాలిస్తున్నామని పేర్కొన్నారు.


Updated Date - 2020-05-18T07:55:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising