ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

300 మంది ఉగ్రవాదులు చొరబడడానికి సిద్ధంగా ఉన్నారు : జనరల్ వీరేంద్ర

ABN, First Publish Date - 2020-07-11T21:26:06+05:30

నియంత్రణ రేఖ మొత్తం టెర్రర్ లాంచ్ ప్యాడ్‌లు నిండి ఉన్నాయని మేజర్ జనరల్ వీరేంద్ర వాట్స్ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ : నియంత్రణ రేఖ మొత్తం టెర్రర్ లాంచ్ ప్యాడ్‌లు నిండి ఉన్నాయని మేజర్ జనరల్ వీరేంద్ర వాట్స్ ప్రకటించారు. బారాముల్లాలోని నాగూమ్ సెక్టార్ గుండా 300 మంది తీవ్రవాదులు చొరబడడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ప్రకటించారు.


‘‘నియంత్రణ రేఖ వద్ద ఉన్న లాంచ్ ప్యాడ్స్ అన్నింటినీ ఉగ్రవాదులు ఆక్రమించారని మా వద్ద రిపోర్టుంది. దాదాపుగా 250 నుంచి 300 మంది ఉగ్రవాదులు చొరబడడానికి సిద్ధంగానే ఉన్నారు’’ అని ప్రకటించారు.


నియంత్రణ రేఖ గుండా అనుమానాస్పద కదలికలను గమనించి ఆపరేషన్ ప్రారంభించామని ప్రకటించారు. ‘‘నియంత్రణ రేఖ వద్ద అనుమానాస్పద కదలికలను మేము గుర్తించాం. చొరబాటును నిరోధించే కంచెను కత్తిరించి, చొరబడడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను హతం చేశాం’’ అని వీరేంద్ర వాట్స్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-11T21:26:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising