ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడిలోకి ప్రవేశించిన దొంగ.. తలుపులు తెరవగానే..

ABN, First Publish Date - 2020-10-28T16:12:53+05:30

స్థానిక కాట్పాడి సమీపం ధారాపడవీడులో వరదరాజ పెరుమాళ్‌ ఆలయం ఉంది. వేకువ జామున 2 గంటల సమయంలో గోడ దూకి ఆలయంలోకి ప్రవే శించిన ఓ వ్యక్తి హుండీ పగులగొట్టి నగదును సంచిలో వేసుకున్నాci. హుండీ పగులగొడుతున్న శబ్దం విన్న చుట్టుపక్కల వారు ఆలయ ఉద్యోగులకు సమాచారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : స్థానిక కాట్పాడి సమీపం ధారాపడవీడులో వరదరాజ పెరుమాళ్‌ ఆలయం ఉంది. వేకువ జామున 2 గంటల సమయంలో గోడ దూకి ఆలయంలోకి ప్రవే శించిన ఓ వ్యక్తి హుండీ పగులగొట్టి నగదును సంచిలో వేసుకున్నాci. హుండీ పగులగొడుతున్న శబ్దం విన్న చుట్టుపక్కల వారు ఆలయ ఉద్యోగులకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకొని ఆలయ తలుపులు తెరవగా, నగదు తీసుకొని వెళ్లేందుకు యత్నిస్తున్న దొంగను పట్టుకొని దేహశుద్ధి చేసి కొబ్బరి చెట్టుకు కట్టివేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులకు ఆలయ ఉద్యోగులు దొంగను వారికి అప్పగించారు. అతను రాణిపేట జిల్లా వాలాజాపేటకు చెందిన వీర (35) అని తెలుసుకొని, హుండీలో దొంగలించిన రూ.2 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2020-10-28T16:12:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising