ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళను రైలు కింద తోసేశాడు

ABN, First Publish Date - 2020-11-23T07:09:43+05:30

కదులుతున్న రైలు కిం ద మహిళను తోసినందుకు అమెరికాలో తెలుగు వ్యక్తి ని అరెస్టు చేశారు. అదృష్టవశాత్తు ఆ మహిళ రైలు పట్టాల మధ్యలో పడిపోవడంతో ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అమెరికాలో తెలుగు వ్యక్తి అరెస్టు

న్యూయార్క్‌, నవంబరు 22: కదులుతున్న రైలు కిం ద మహిళను తోసినందుకు అమెరికాలో తెలుగు వ్యక్తి ని అరెస్టు చేశారు. అదృష్టవశాత్తు ఆ మహిళ రైలు పట్టాల మధ్యలో పడిపోవడంతో ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. రైలు ఆమె పైనుంచి వెళ్లింది. నిందితుడిని ఆదిత్య వేములపాటి(24)గా గుర్తించారు. న్యూయార్క్‌ రాష్ట్రం మాన్‌హటన్‌ నగరంలో గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదిత్యపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. డిసెంబరు 4 వరకు కోర్టు అతడికి రిమాండ్‌ విధించింది.


Updated Date - 2020-11-23T07:09:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising