ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం ఇంటి సమీపంలోని చాయివాలాకు కరోనా...అధికారులు అప్రమత్తం

ABN, First Publish Date - 2020-04-07T17:51:05+05:30

మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నివాసమైన మాతోశ్రీకి సమీపంలోని ఒక టీ దుకాణదారునికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీనితో మాతోశ్రీకి సీలు వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నివాసమైన మాతోశ్రీకి  సమీపంలోని ఒక  టీ దుకాణదారునికి  కరోనా పాజిటివ్ గా తేలింది. దీనితో మాతోశ్రీకి  సీలు వేశారు. అలాగే రెండు ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన  39 మందిలో కరోనా ఇన్ఫెక్షన్ కనిపించిన నేపథ్యంలో ఆ ఆసుపత్రులను మూసివేశారు. ఇదిలావుండగా మహారాష్ట్రలో రోగుల సంఖ్య 868 కు చేరింది. బీఎంసీ అధికారి ఒకరు మాట్లాడుతూ ముందుజాగ్రత్త చర్యగా మాతోశ్రీకి  సీలు వేశాం. ఈ ప్రాంతం వైరస్ సంక్రమణ రహితంగా ఉండటానికి మందులు పిచికారీ చేశాం. తాజాగా  ఆ టీ దుకాణదారుడితో పరిచయం ఉన్న వ్యక్తులను  గుర్తించామన్నారు. 

Updated Date - 2020-04-07T17:51:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising